తెలంగాణ ప్రజలకు రేవంత్ క్షమాపణ చెప్పాలి

సిరా న్యూస్,హైదరాబాద్:
అమిత్ షా ఫేక్ వీడియో కేసులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు సమన్లు పంపడంపై తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. తెలంగాణ సీఎం స్వయంగా ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తుంటే, తనకు నోటీసులు అందలేదు. అక్కడ కూడా తనకు నోటీసు వచ్చిందని అబద్దం ప్రచారం చేయడంలో బిజీగా ఉన్నారూ. తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని అన్నారు.
===============

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *