సిరా న్యూస్,ములుగు;
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద గోదావరి నీటిమట్టం క్రమేపీ పెరుగుతోంది.. రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద 13.700 మీటర్లకు గోదావరి నీటి మట్టం చేరుకుంది. మొదటిప్రమాద హెచ్చరిక కు చేరువలో వరద గోదావరి ప్రవాహంవుంది. 14.820 మీటర్లకు చేరుకుంటే అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు.
==