ఇద్దరికి తీవ్ర గాయాలు
సిరా న్యూస్,కత్బుల్లాపూర్;
జీడిమెట్ల పియస్ పరిధిలోని బస్ డిపో వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది.పంజాబ్ కి చెందిన లారీ రివర్స్ లో అతి వేగంతో వచ్చి స్విప్ట్ కార్ ని ఢీకొట్టింది. కార్ లో ఉన్న మోహన్,బాను ప్రసాద్ అనే యువకులకు బలమైనగాయలు అయ్యాయి…నవీన్ అనే యువకుడికి స్వల్ప గాయాలు తగిలాయి. క్షతగాత్రులను స్థానిక షాపూర్ లోని ఓ ప్రైవేట్ హస్పిటల్ కి తరలించారు.