సిరా న్యూస్, భీమదేవరపల్లి
వాహనదారులు జర భద్రం…
* డబుల్ రోడ్డుకు మరమ్మతులు
భీమదేవరపల్లి మండలంలోని ముల్కనూర్ గ్రామం నుండి ఎల్కతుర్తి మీదుగా హనుమకొండ వెళ్లే రహదారి పనులు కొత్తపెల్లి గ్రామంలో సాగుతున్నాయి. దాదాపుగా పూర్తి అయినా పనులు మాత్రం గ్రామంలో ఇంకా సాగుతున్నాయి. సుమారు కిలోమీటర్ పొడుగు పనులు జరుగుతున్నాయి.. వాహనాలు వెళ్లే కొలది కంకర ధూమ్ముదూళికి వెనకాల వాహనం కానరావడంలేదు.వాహన దారులు ఇబ్బందులు ఎదురుకొంటున్నారు..అతివేగంగా వెళ్లకుండా వాహనాలను నినాదంగా నడపాలని గ్రామస్తులు సూచిస్తున్నారు.