సిరా న్యూస్,హైదరాబాద్;
రోహిత్ వేముల తల్లి రాధిక వేముల శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేసారు. కేసు పునర్విచారణ చేపట్టి న్యాయం జరిగేలా చూస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
===================