సిరా న్యూస్,హైదరాబాద్;
ఆర్టీసీ ఉద్యోగులు ముఖ్యమంత్రి ఇంటి ముందు నిరసన చేపట్టారు. గత ప్రభుత్వంలో మాకు అన్యాయం జరిగింది అని రేవంత్ రెడ్డికి తమ గోడు చెప్పుకోవడానికి ఉద్యోగులు వచ్చారు.సస్పెండ్, మెమో, జీతాలు కట్ చేయడం ఇలా చిన్న చిన్న కారణాలతో ఉద్యోగాల నుండి తీసి వేశారు అని ఆవేదన వ్యక్తం చేసారు. రాష్ట్రంలో అన్ని డిపోల ఉద్యోగులకు అన్యాయం జరిగిందని అన్నారు.