సిరా న్యూస్,హైదరాబాద్;
చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి మృతదేహానికి పోస్టు మార్టం పూర్తి అయింది. తరువాత పంచశీల కాలనీకి మృతదేహాన్ని తరలించారు. మంత్రి పొన్నం ప్రభాకర్, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ వెంట వున్నారు.ఎమ్మెల్యే సత్యనారాయణ మాట్లాడుతూ రుపాదేవి మృతి దురదృష్టకరం ఒక గంటలోపల అంతిమ సంస్కార కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పారు.. డైరీ ఫార్మ్ రోడ్డు సమీపంలోని స్మశాన వాటికలో అంత్యక్రియలు జరుపనున్నట్లు వెల్లడించారు..
====