సిరాన్యూస్, ఓదెల
నేత్రదాతకు సంస్మ రణ సభ
ఓదెల మండల కేంద్రానికి చెందిన నేత్రదాత ముంజాల లక్ష్మి కి సోమవారం సంస్మరణ నిర్వహించారు. అనంతరం అభినందన పత్రాన్ని సదా శయ ఫౌండేషన్ మండల ఆర్గనైజింగ్ సెక్రటరీ అల్లం సతీష్ అందజేశారు. ఈకార్యక్రమంలో సభ్యులు సంతోష్ , కుటుంబ సభ్యులు మహేందర్, రాజు, ముంజాల మధు , తదితరులు పాల్గొన్నారు.