సిరా న్యూస్,హైదరాబాద్;
భారాసా మాజీ ఎమ్మెల్యే షకీల్ కమారుడు సాహిల్ ను పంజాగుట్ట పోలీసులు నాంపల్లి న్యాయమూర్తి నివాసంలో హాజరు పరిచారు. సాహిల్ కు 14 రోజులు జుడిషియల్ రిమాండ్ కోర్టువిధించింది. ఈనెల 22 వరకు రిమాండ్ విధించింది. దాంతో సాహిల్ ను చంచల్ గూడా కూడా జైలుకు తరలించారు. దుబాయ్ నుంచి ఇండియాకు వస్తున్న సాహిల్ శంషాబాద్ విమానశ్రయంలో పోలీసులు అదుపులో తీసుకున్నారు. పంజాగుట్ట రోడ్డు ప్రమాదం కేసులో ప్రధాన నిందితుడుగా సాహిల్ పై పోలీసులు లుక్ అవుట్ నోటీసు జారీచేసిన విషయం తెలిసిందే.
=================