మల్లు రవికి శుభాకాంక్షలు తెలిపిన సంపత్ కుమార్

సిరా న్యూస్,హైదరాబాద్;
నాగర్ కర్నూల్ కాంగ్రేస్ పార్టీ అభ్యర్థి ఎన్నికైన డా.మల్లురవి కి న ఏఐసీసీ సెక్రటరీ, మాజీ ఎమ్మెల్యే స సంపత్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. గా నాగర్ కర్నూల్ ఎంపీ గా డా. మల్లురవి గారిని భారీ మెజారిటీతో గెలిపిస్తామని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *