సిరా న్యూస్,భీమదేవరపల్లి
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన సతీష్ కుమార్
హుస్నాబాద్ నియోజకవర్గం భీమదేవరపల్లి మండలం, ముల్కనూర్ గ్రామంలో బీఆర్ ఎస్ పార్టీ నాయకులు పెంటపూర్తి దివాకర్ రెడ్డి ఇటీవల మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ శాసన సభ్యులు వొడితల సతీష్ కుమార్ సోమవారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.అనంతరం వారి మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. వారి ఆత్మ కి శాంతి చేకూరాలని భగవంతుడు వారి కుటుంబానికి మనో ధైర్యాన్ని ప్రసాదించాలని కోరారు.