డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు

వంగవీటి రంగాను చంపించింది చంద్రబాబు
ముద్రగడ కుటుంబాన్ని రోడ్డుకి ఈడ్చింది చంద్రబాబు
కాపు జాతికి దగా చేసింది చంద్రబాబు
జనసేన వాళ్ళు బ్లేడ్ బ్యాచులు. ఇవాళ బ్యానర్లు చింపుతారు, రేపు జేబులు కత్తిరిస్తారు.
సిరా న్యూస్,తాడేపల్లి గూడెం;
తాడేపల్లిగూడెం లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, జనసేన పార్టీలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. వంగవీటి రంగాను చంపించింది చంద్రబాబు అని, ముద్రగడ కుటుంబాన్ని రోడ్డుకి ఈడ్చింది కూడా చంద్రబాబే అని ఆరోపించారు. కాపు జాతికి దగా చేసింది చంద్రబాబు కాదా అని ఆయన ప్రశ్నించారు. జనసేన వాళ్ళు బ్లేడ్ బ్యాచులుగా తయారయ్యారని, ఇవాళ బ్యానర్లు చింపుతారు, రేపు జేబులు కత్తిరిస్తారని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు.
==============

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *