ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ ఏడుగురు మావోలు మృతి

సిరా న్యూస్,రాయ్‌పూర్;
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లా అంబుజ్‌మడ్ అటవీ ప్రాంతంలో మంగళవారం ఉదయం ఎన్‌కౌంటర్ జరిగింది. మావోయిస్టులు-భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోలు చనిపోయారు. ఘటనా స్థల నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఇంకా పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి.
===================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *