ఈ నెల 5వ తేదీ నుంచి బస్సు యాత్ర
సిరా న్యూస్,కడప;
ఏపీసీసీ ఛీఫ్ షర్మిల ఈ నెల 5 నుంచి బస్సు యాత్ర చేయనున్నారు. కడప జిల్లాలో ఎనిమిది రోజుల పాటు బస్సు యాత్ర, అన్ని మండలాల ప్రజలతో కలిసే విధంగా ప్రణాళికలు.రూపోందించారు. 5వ కాశీనాయన, కలసపాడు, పోరుమామిళ్ల, బి. కోడూరు, గోపవరం..6వ తేదీన బద్వేల్, అట్లూరు, కడప., 7వ తేదీ దువ్వూరు, చాపాడు, ఖాజీపేట, మైదుకూరు, బి. మఠం. 8వ తేదీ కమలాపురం, వల్లూరు చెన్నూరు, చింతకొమ్మదిన్నె, పెండ్లిమర్రి, వీరపునాయిని పల్లి, 10వ తేదీ చక్రాయపేట, వేంపల్లి, వేముల, పులివెందుల, సింహాద్రిపురం, లింగాల..11వ తేదీన తొండూరు, ఎర్రగుంట్ల, కొండాపురం, ముద్దనూరు, మైలవరం.. 12వ తేదీన జమ్మలమడుగు, పెద్దముడియం, ప్రొద్దుటూరు, రాజుపాలెం..
=========