సిరా న్యూస్,హైదరాబాద్;
భారత దేశ ఔన్నత్యాన్ని దశ దశలగా చాట్ చెప్పిన మహానుభావుడు స్వామి వివేకానంద అని శివసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ సుదర్శన్ అన్నారు. స్వామి వివేకానంద 127 వ జయంతి సందర్భంగా ట్యాంక్ బ్యాండ్ పై గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమం లో శివసేన అధికార ప్రతినిధి గౌట్ గణేష్ ప్రముఖ న్యాయవాది పెంటెం రాజేష్ తదితరులు పాల్గొన్నారు