సిరా న్యూస్, ఆదిలాబాద్
కొనసాగుతున్న సీతారాముల ప్రాణ ప్రతిష్ఠ
*అయోధ్యకు తరలివెళ్లిన 65 మంది భక్తులు
బేల మండల కేంద్రంలో శ్రీ సీతారాముల ప్రాణ ప్రతిష్ఠ సందర్బంగా సోమవారం నుండి పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. మొదట గణపతి పూజా తో ప్రాంబించుకొని , పున్యాహ వాచన, మండప్ ప్రవేస్,జాలాది వాస్ తో పాటు ద్విదినాత్మకం, చండి హోమ పూర్వక,రామ యాగ్ నిర్వహించగా మంగళ వారం సాయంత్రం విగ్రహాల గ్రామ శోబా యాత్ర,బుధవారం ఉదయం బ్రహ్మ ముర్తన యంత్ర స్థాపన అనంతరం విగ్రహా ప్రాణ ప్రతిష్ట నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గోపాల కృష్ణ పిఠాది పతి యోగానంద సరస్వతి పాల్గొన్నారు. ముడు రోజులుగా వేద పండితులు సాయి నాథ్ శర్మ,మయూరి సార్మ్, ప్రకాష్ సార్మ, సార్థక్ శర్మ ఆధ్వర్యంలో పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అదే విధంగా బేలా మండలం లోని 65 భక్తులు అయోధ్య పుణ్యక్షేత్రానికి తరలి వెళ్లారు