సిరా న్యూస్,నిర్మల్;
ఆనవాయితీగా కొనసాగుతుంది. జాతర ఉత్సవాలు ముగింపు సందర్భంగా కుస్తీ పోటీలు నిర్వహించారు. కుబీర్ మండలంతో పాటు మహారాష్ట్ర నుంచి మల్లయోధులు కుస్తీ పోటీలలో పాల్గొన్నారు. గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఉత్సవాలకు వచ్చిన వారికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఉత్సవాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కుబీర్ ఎస్సై ఎండి షరీఫ్ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు నిర్వహించారు. సంక్రాంతి పండుగ శివశంకర్ జాతర ఉత్సవాలలో ఆట వస్తువులు, గాజుల దుకాణాలు, తినుబండరాల దుకాణాలు వెలిశాయి.