సఫిల్ గుడా లేక్ పార్క్ లో ఈటెల ప్రచారం

సిరా న్యూస్,మల్కాజిగిరి;
మల్కాజ్గిరి బిజెపి పార్లమెంట్ అభ్యర్థి ఈటెల రాజేందర్ ఈరోజు మల్కాజిగిరి నియోజకవర్గం లోని సఫిల్ గూడా లేక్ పార్క్ లో వాకర్స్ తో సమావేశమయ్యారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపికి ఓటు వేసి ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరచాలని స్థానికులను కోరారు.
=====================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *