సిరా న్యూస్,నిర్మల్;
నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు వద్దగల కట్ట మైసమ్మకు ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్, ప్రత్యేక పూజలు చేసారు. గత సంవత్సరం కడెం ప్రాజెక్టు ప్రమాదంలో ఉన్నప్పుడు కట్ట మైసూర్ ని కాపాడిందని ఇక్కడి ప్రజల నమ్మకం. అందుకే ఎమ్మెల్యే మొదట కట్ట మైసమ్మకు పూజ చేసి అనంతరం ఆయకట్టు రైతాంగానికి ఎడమ కాలువకు నుండి 500 క్యూసెక్కులు,కుడి కాలువకు 10 క్యూసెక్కుల వానాకాలం పంటకు సాగునీటిని విడుదల చేసిన ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ఈ సందర్భంగా బుజ్జి పటేల్ మాట్లాడుతూ కడెం ప్రాజెక్టుకు ఎలాంటి అపాయం లేదు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్ట్ కాబట్టి డోకా లేదని
చెప్పిండు. గత ప్రభుత్వం కేసీఆర్ కట్టిన ప్రాజెక్ట్ లని కోరుతున్నాయని విమర్శించారు. రైతులు రాజు చేయాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని అన్నారు.