ఇడుపులపాయలో సీఎం జగన్ ప్రత్యేక ప్రార్ధనలు

 సిరా న్యూస్,కడప;
ప్రొద్దుటూరులో మేము సైతం సిద్ధం సభ కు ముందు కు ఇడుపులపాయలో తన తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఇడుపులపాయ నుండి వేంపల్లి కు చేరుకున్ఆరు. వైయస్ జగన్మోహన్ రెడ్డి కి వేంపల్లి వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం వేంపల్లి నుండి ప్రొద్దుటూరు మేము సిద్ధం సభకు బయలుదేరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *