సిరా న్యూస్,ఖమ్మం;
కనుమ పండుగ సందర్భంగా ఖమ్మం వెంకటేశ్వర గోశాల లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు గోవుల కింద నుండి దూరారు. గోవుల కింద నుండి దూరితే సకల దేవతలను పూజింజించినట్లు అని భక్తుల నమ్మకం. గోశాలకు లక్ష రూపాయలు వాసవి ఏన్.ఆర్.ఐ ట్రస్ట్ అందచేసింది.