ఆదిలాబాద్, సిరా న్యూస్
క్రీడల్లో గెలుపోటములు సహజమని అజనీపుత్ర రియల్ ఎస్టేట్స్ జనరల్ మేనేజర్ చింతల లింగన్న అన్నారు. సోమవారం అంజనీపుత్ర రియల్ ఎస్టేట్స్ కంపెనీ ఆధ్వర్యంలో బాయ్స్ వర్సెస్ టైగర్ బాయ్స్ టీమ్ కెప్టెన్ జుబెర్, టైగర్ టీమ్ కెప్టెన్ నాజ్జు క్రికెట్ పోటీలో పాల్గొన్నారు. బాయ్స్ టీమ్ కెప్టెన్ ఫీల్డింగ్ ఎంచుకుంటే టైగర్ టీమ్ బ్యాటింగ్ ఎంచుకుని ఇందులో అంజనీపుత్ర కంపెనీ సభ్యులు క్రిష్ణ, జంగం మహేష్, మల్యాల క్రిష్ణకాంత్, కంపెల్లి శ్యామ్, మల్యాల సంప్రీత్, కేమా గంగయ్య పాల్గొన్నారు.