సిరా న్యూస్, అదిలాబాద్:
అడిషనల్ ఏజీ ని కలిసిన శ్రవణ్ నాయక్
ఇటీవలే నూతనంగా తెలంగాణ హైకోర్టు అడిషనల్ అడ్వకేట్ జనరల్ గా నియమితులైన రజినీకాంత్ రెడ్డిని ప్రముఖ న్యాయవాది శ్రవణ్ నాయక్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. సోమవారం హైదరాబాదులోని ఆయన చాంబర్ కు వెళ్లిన శ్రావణ్ నాయక్ మొక్కను అందించి, అభినందనలు తెలిపారు. జీవితంలో మరిన్ని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.