సిరాన్యూస్, ఓదెల
శిథిలావస్థలో ఎస్సారెస్పీ భవనాలు
* పట్టించుకోని అధికారులు
ఓదెల మండల ఆఫీసు దగ్గరలో ఉన్న ఎస్సారెస్పీ క్వాటర్స్ వాడుకలో లేకపోయేసరికి శిథిలావస్థకు చేరుకున్నాయి. కూలిపోవుటకు సిద్ధంగా ఉన్నాయి. సుల్తాన్ బాద్ సబ్ ఆఫీస్ కింద శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఉప కార్యాలయం ఓదెల లో ఒకరు డీఈ . ఇద్దరు ఏఈలు. ఒకరు జూనియర్ అసిస్టెంట్, పదిమంది లస్కర్లు విధులు నిర్వహిస్తున్నారు. గత 40 సంవత్సరాల నుండి కెనాల్ నిర్మించినప్పటి నుండి ఓదెలలో ఎస్ ఆర్ ఎస్ పి కార్యాలయం , క్వా టర్స్ నిర్మించారు. కానీ వీటిని ఇప్పటి వరకు మరమ్మతులు చేపట్టకపోవడంతో అవి శిథిలావస్థకు చేరుకున్నాయి. కానీ ఇప్పుడున్న ప్రభుత్వంలో ప్రభుత్వ కార్యాలయాలకు మంచి రోజులు వస్తున్నాయని ప్రజలు భావిస్తున్నారు.