ఆగిపోయిన ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్

సిరా న్యూస్,హనుమకొండ;
హనుమకొండ జిల్లా హసన్ పర్తి సమీపంలో ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ నిలిచిపోయింది. ఇంజన్ ఫెయిల్ అవడమే కారణం. హైదరాబాద్ నుండి కాగజ్ నగర్ వెళ్తున్న ఇంటర్సిటీ ఎక్స్ ప్రెస్, గంటకు పైగా రైలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో ఇంజన్ అమర్చెందుకు రైల్వే అధికారులు ప్రయత్నాలు చేసారు. ఆ మార్గంలో వెళ్లే పలు రైళ్ల పొకలకు అంతరాయం కలిగింది. సింగరేణి ట్రైన్ ను ఆపుకొని ఎక్కి వెళ్లారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *