సిరా న్యూస్,హైదరాబాద్;
హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోహెడ నారాయణ కళాశాలలో విద్యుత్ షాక్ తగిలి గిరీష్ కుమార్ అనే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థి మృతిచెందాడు. తనకు హాస్టల్లో ఉండడం ఇష్టం లేక గోడ దూకి వెళ్లే పారిపోయే క్రమంలో గోడ పైనే ఉన్న విద్యుత్ తీగల తగిలి గిరీష్ మృతి చెందినట్లు న పోలీసులు తెలిపారు.గురువారం అర్దరాత్రి ఘటన జరిగింది. మృతదేహాన్ని ఉస్మానియ ఆసుపత్రికి తరలించారు