సిరా న్యూస్,ఏలూరు;
ఏలూరు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎటిఎం వద్ద సూట్ కేసు కలకలం రేపింది. ఏటీఎంలో సూట్ కేసు ఉండడాన్ని గుర్తించి బాంబు ఉందని భయంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దాంతో బాంబు స్క్వాడ్ ద్వారా తనిఖీలు నిర్వహించారు. సూట్ కేసుతో ఎలాంటి ప్రమాదం లేదని స్క్వాడ్ గుర్తించింది.దాంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. .