సిరా న్యూస్, కళ్యాణదుర్గం
టైలర్ గోపాల్ మృతదేహానికి నివాళి
* బాధిత కుటుంబానికి భరోసా
కళ్యాణదుర్గం పట్టణంలో కరెంట్ ఆఫీస్ వద్ద బైక్ ను బొలెరో ఢీ కొట్టింది. ఒకరి మృతి చెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషమం తెలుసుకున్న కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు కళ్యాణదుర్గం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మార్చురీ కు వెళ్లారు. మృతి చెందిన టైలర్ గోపాల్ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ధైర్యంగా ఉండాలని నా కుటుంబానికి ఆయన భరోసా కల్పించారు.