యువకుడి అనుమానస్పద మృతి

సిరా న్యూస్,పెనమలూరు;
కంకిపాడు మండలం కోలవెన్ను లో అనుమానాస్పద స్థితిలో యువకుడు కొమ్ము గాంధీ (21) మృతిచెందాడు. రాత్రి పని ఉందని చెప్పి బయటకు వచ్చిన గాంధీ కుందేరు రోడ్డు లోని పోలం గట్టు వద్ద శవమై కనిపించాడు. దీంతో గ్రామంలో కలకలం సృష్టించింది. అదనపు ఎస్సై తాతాచార్యులు సంఘటన స్థలానికి చేరుకుని, అనుమానాస్పద మృతి కేసు గా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మృతుడు తన చదువు కోసం కోలవెన్ను లో బంధువుల ఇంటికి వచ్చినట్లు తెలుస్తోంది…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *