సిరాన్యూస్, కుందుర్పి
టీడీపీలో చేరిన 15 కుటుంబాలు
అనంతపురం జిల్లా కుందుర్పి మండలం తూమకుంట గ్రామానికి చెందిన వైసీపీకి చెందిన 15 కుటుంబాలు సోమవారం టీడీపీలో చేరారు. ఈసందర్భంగా చెన్నకేశవులు, లింగప్ప, తిమ్మప్ప, బాబు ల ఆధ్వర్యంలో చెన్నయ్య, గౌరమ్మ, రమేష్, హనుమక్క, మారుతి, గోపి, తిప్పేస్వామి, నాగప్ప, చెన్నక్క, శ్రీనివాసులు, వీరేష్, శేఖరప్ప, తిప్పేస్వామి, ఎస్ చెన్నయ్య, వెంకటేషులు వైసీపీ కుటుంబాలు కళ్యాణదుర్గంతెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు సమక్షంలో చేరారు. వీరికి పసుపు కండువాలు కప్పుకుని తెలుగుదేశం పార్టీ లోకి ఆహ్వానించారు.