ఏపీలో వాలంటీర్ల పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టిడిపి ఎమ్మెల్యే

 సిరా న్యూస్,జగ్గంపేట;
వాలంటీర్ల కంటే పారిశుద్ధ్య కార్మికులు బెటరని జగ్గంపేట టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వ్యాఖ్యానించారు. గ్రామాల్లో వాలంటీర్లకి బదులు రూ.10 వేలు ఇచ్చి పారిశుద్ధ్య కార్మికులను నియమించుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు. వాలంటీర్స్ పనులన్నీ సచివాలయం ఉద్యోగులతో చేయిస్తామని అన్నారు.
=====

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *