వైకాపా దాడిలో టీడీపీ కార్యకర్తకు గాయాలు

సిరా న్యూస్,పల్నాడు;
పల్నాడు జిల్లా నరసరావుపేట రొంపిచర్ల మండలం తురుమెళ్ళ గ్రామంలో టీడీపీ కార్యకర్త గొల్లపుడి శ్రీనివాసరావు పై వైసీపీ శ్రేణులు దాడి జరిపాయి. ఘటనలో శ్రీనివాసరావు రెండు కాళ్లు విరగిపోయాయి. శ్రీనివాసరావును నరసరావుపేట ఆసుపత్రికు తరలించారు. నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు శ్రీనివాసరావును పరామర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *