రెవెన్యూ వ్యయం రూ.2,01,178 కోట్లు ..
మూలధన వ్యయం రూ.29,669 కోట్లు..
ఆరు గ్యారెంటీ పథకాల అమలు కోసం రూ.53,196 కోట్లు
సిరా న్యూస్,హైదరాబాద్;
2024-25 సంవత్సరానికిగాను తెలంగాణ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెట్టారు. మెత్తం బడ్జెట్ రూ.2,75,891కోట్లుగా తెలిపారు. అందులో రెవెన్యూ వ్యయం రూ.2,01,178 కోట్లు కాగా.. మూలధన వ్యయం రూ.29,669 కోట్లుగా పేర్కొన్నారు. మొత్తం బడ్జెట్లో శాఖల వారిగా నిధుల కేటాయింపుల వివరాలు ఇలా ఉన్నాయి.
ఆరు గ్యారెంటీ పథకాల అమలు కోసం రూ.53,196 కోట్లు
పరిశ్రమల శాఖకు రూ. 2543 కోట్లు
ఐటీ శాఖకు రూ.774 కోట్లు.
పంచాయతీ రాజ్ శాఖకు రూ.40,080 కోట్లు
పురపాలక శాఖకు రూ.11692 కోట్లు
మూసీ రివర్ ఫ్రాంట్కు వెయ్యి కోట్లు
వ్యవసాయ శాఖకు రూ.19746 కోట్లు
ఎస్సీ, ఎస్టీ గురుకుల భవన నిర్మాణాల కోసం రూ.1250 కోట్లు
ఎస్సీ సంక్షేమానికి రూ.21874 కోట్లు
ఎస్టీ సంక్షేమానికి రూ.13013 కోట్లు