గాంధీ ఆసుపత్రిలో ఉద్రిక్తత

 సిరా న్యూస్,సికింద్రాబాద్;
సోమవారం ఉదయం సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి లో ఉద్రిక్తత నెలకొంది. గాంధీ ఆస్పత్రిలో అమరణ నిరాహారదీక్ష చేస్తున్న మోతిలాల్ నాయక్ ను పరామర్శించదానికి ఎమ్మెల్సీ బలుమూరి వెంకట్ వచ్చారు. అక్కడున్న ఓయూ విద్యార్దులు ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు చేసారు. స వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేసారు. 100% జాబ్ క్యాలెండర్ ఇవ్వాలంటూ నినాదాలు చేసారు.
=

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *