సిరా న్యూస్,మేడ్చల్;
కోర్టు వివాదంలో ఉన్న ఓ స్థలాన్ని మాజీ మంత్రి మల్లారెడ్డి మరియు అల్లుడు రాజశేఖర్ రెడ్డి కి సంబంధించిన స్థలాన్ని కొందరు ఆక్రమించుకుంటున్నారని మల్లారెడ్డి ఆరోపించారు. స్థలంలో వేసిన భారీ కెడ్లను మాజీ మంత్రి మల్లారెడ్డి మరియు రాజశేఖర్ రెడ్డి అనుచరులు తొలగించారు. విషయం తెలిసిన పోలీసులు రంగప్రవేశం చేసారు. తమ స్థలాన్ని వేరేవాళ్లు అక్రమిస్తున్నారని మల్లారెడ్డి,ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి పోలీసులుకు పిర్యాదు చేసారు