సిరా న్యూస్,భద్రాచలం;
చర్ల మండలం కుదునూరు గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో వంతెనపై నుంచి కారు వాగులో పడింది.సోమవారం ఈరోజు తెల్లవారుజామున వరంగల్ నుండి దుమ్ముగూడెం వస్తుండగా చోటు ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో మహిళలతో సహా ముగ్గురు వ్యక్తులు. కారులో ప్రయాణిస్తున్ఆరు. కారులో ఉన్న ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు. ,క్రేన్ సహాయంతో వాగులోపడ్డ కారును బయటికి తీసారు.