సిరా న్యూస్;
– మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
లంబాడాల అరుదైన సంస్కృతిని కాపాడుకోవడం మన అందరి భాద్యత అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిబంజారాహిల్స్ లోని బంజారా భవన్ లో జరిగిన సంత్ శ్రీ శ్రీ శ్రీ సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి..
బంజారాల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.సేవాలాల్ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని.. సెలవు ప్రకటించాలని బంజారా సోదరారులు అడగగానే.. కార్యక్రమాన్ని ఇవ్వాల అధికారికంగా నిర్వహిస్తున్నాం.. లంబాడా ఉద్యోగ సోదరులకు ప్రత్యేక సెలవు దినంగా ప్రకటించామని గుర్తు చేసారు..అంతకు ముందు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి లంబాడాల సాంస్కృతి ఉట్టిపడేలా నృత్యాలు, డప్పు చెప్పుళ్లతో స్వాగతం పలికారుఈ కార్యక్రమంలో మాజీ యంఎల్సీ రాములు నాయక్ తో పాటు వివిధ బంజారా సంఘాల నాయకులు పాల్గొన్నారు