మహిళలపై దాడులు
సిరా న్యూస్,కళ్యాణదుర్గం;
– కళ్యాణదుర్గం మండలం కొత్తూరు గ్రామంలో ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి ఓటు వేశారని మహిళలపై వైసీపీ నాయకులు దాడులు చేసారు. దాడిలో తీవ్రంగా గాయపడిన బోయ అనసూయమ్మ ను మెరుగైన వైద్యం కోసం అనంతపురం ఆసుపత్రికి తరలించారు. మరో ముగ్గురు నరసింహులు, జ్యోతి, లలితమ్మలకు గాయాలయ్యాయి. వారు కళ్యాణదుర్గం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.. కళ్యాణదుర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు దాడికి ఖండించారు