సిరా న్యూస్,మేడ్చల్;
మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి బృందావన్ పార్క్ వెలుపల వరంగల్ హైవే మెయిన్ రోడ్డు వద్ద ఆంజనేయులు అనే వ్యక్తి అనుమానాస్పదంగా మృతిచెందాడు. మృతుడు వేంకటాద్రి టౌన్షిప్, చౌదరిగూడ చెందిన వ్యక్తిగా గుర్తించారు. మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.