రోడ్ షో మధురానుభూతిని కలిగించింది

మోడీ ట్వీట్
సిరా న్యూస్,న్యూఢిల్లీ;
చంద్రబాబు, పవన్ కల్యాణ్తో కలిసి విజయవాడలో నిర్వహించిన రోడ్ షో మధురానుభూతిని కలిగించిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఇటీవల ఏపీలో జరిపిన పర్యటన ద్వారా ప్రజా మద్దతు పెద్ద ఎత్తున కూటమికే ఉందన్నది స్పష్టమైందన్నారు. మహిళలు, యువ ఓటర్లు కూటమిని ప్రోత్సహిస్తుండటం శుభపరిణామమని సామాజిక మాధ్యమం ఎక్స్లో ట్వీట్ చేశారు.
====================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *