సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి
సిరా న్యూస్;
స్వాతంత్ర్య సమరయోధులు మొరార్జీ దేశాయి వర్థంతి,
హోమియోపతీ పితామహుడు శామ్యూల్ హానిమన్ జయంతి సందర్భంగా
డోన్ పట్టణం లో సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి ఆధ్వర్యం లో స్వాతంత్ర్య సమరయోధులు మొరార్జీ దేశాయి వర్థంతి సందర్భంగా మరియు హోమియోపతీ పితామహుడు శామ్యూల్ హానిమన్ జయంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘణంగా నివాళులు అర్పించారు.వారిని స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త పి. మహమ్మద్ రఫి మాట్లాడుతూ
మన దేశ స్వాతంత్య్ర సమరయోధులను, శాస్త్రవేత్తలను ,మహనీయులను, సమాజానికి సేవలు అందించిన ప్రతి ఒక్కరిని స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి తెలిపారు