భర్త నుంచి నెలకు రూ.6.16 లక్షలు ఇప్పించాలన్న మహిళ..

జడ్జి ఆగ్రహం
సిరా న్యూస్,బెంగళూరు;
భర్త నుంచి విడిపోయిన తనకు భరణంగా ప్రతినెలా ₹6.16 లక్షలు ఇప్పించాలని ఓ మహిళ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. ఇల్లు, తిండికి ₹40వేలు, వాచీలు, గాజులు, చెప్పులకు ₹50వేలు, వైద్యం, కాస్మోటిక్కు ₹4-5 లక్షలు కావాలంది. దీంతో జడ్జి జస్టిస్ లలిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇంత ఖర్చు చేయాలనుకుంటే ఆమెనే సంపాదించుకోమనండి. భార్య అడిగినంత భరణం ఇప్పించడం చట్టం ఉద్దేశం కాదు’ అని మహిళ తరఫు లాయర్కు స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *