సిరా న్యూస్,వికారాబాద్;
వికారాబాద్ జిల్లా యాలాల మండలం జుంటుపల్లి గ్రామంలో ప్రసిద్ధిగాంచిన జుంటుపల్లి సీతారామ లయ దేవాలయ ఆవరణలోని ఆంజనేయ దేవాలయంలో చోరీ జరిగింది.దుండగులు హుండీ తాళం పగలగొట్టి హుండీ లోని నగదు ఆంజనేయుని వెండి కిరీటం ను అపహరించారు. ఈ దేవాలయంలో వరుస దొంగతనల సంఘటనలు జరుగుతున్నాయని స్థానికులు అంటున్నారు.
====================