సిరా న్యూస్,జవహర్ నగర్;
జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి మల్కారంలోని హెచ్ఎండీయే నర్సరీలో 22 వ తేదీ రాత్రి 12 గంటల సమయంలో రెండు జెసిబి లలోని బ్యాటరీలను దొంగిలించి, జెసిబిల అద్దాలను ధ్వంసం చేసి, జెసిబి లకు సంబంధించిన పరికరాలను దొంగిలించిన దుండగులు. దొంగిలించబడిన వాటి విలువ దాదాపుగా 50 వేల రూపాయల వరకు ఉంటుందని నర్సరీ నిర్వాహకులు వెల్లడించారు.