మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
సిరా న్యూస్,హైదరాబాద్;
చేసిన అభివృద్ధి తమను గెలిపిస్తుందన మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అమీర్ పేట లో సికింద్రాబాద్ ఎంపి అభ్యర్థి పద్మారావు గౌడ్, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారుర. తలసాని మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలో 10 సంవత్సరాల పాలనలో హైదరాబాద్ నగరాన్ని ఎంతో అభివృద్ధి చేశాము. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో ఎక్కడ చూసినా అభివృద్ధి కనిపిస్తుంది. మేము ఏం చేశామో చెప్పి ఓట్లు అడుగుతాం. వేరే పార్టీలు జలకు ఏం చేశారో చెప్పి ఓట్లు అడగాలని అన్నారు.