సిరా న్యూస్,మేడ్చల్;
మృగశిర సందర్భంగా ప్రజలు చేపల కోసం ఎగబడ్డారు. చేపల మార్కెట్లతో పాటు చెరువుల వద్దకు చేరి, బారులు తీరారు. మేడ్చల్ మండల పరిధిలోని చెరువు ల వద్దకు వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు చేపల కోసం ఉదయాన్నే చేరుకున్నారు. పెద్ద ఎత్తున చెరువు వద్దకు చేరుకోవడంతో చెరువు పరిసరాలు సందడిగా మారాయి.
====