గణతంత్ర వేడుకలకు  హాజరు అవ్వాలని..

సీరా న్యూస్, ఇంద్రవెల్లి:

ఆహ్వానించిన దళిత సంఘ నాయకులు..

జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్బంగా ఇంద్రవెల్లి లో దళిత సంఘాల ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా  హాజరు అవ్వాలని. అంబేద్కర్ మెమోరియల్  నాయకులు ఎమ్మెల్యే ను కోరారు. ఆయన సానుకూలంగా స్పందించారు. మొదట దళిత సంఘాల నాయకులు  శాలువాతో ఎమ్మెల్యేను సత్కరించారు. ఈ కార్యక్రమంలో  ఇంద్రవెల్లి మండల అధ్యక్షులు మనోహర్ సొంకాంబ్లే, కంరాజ్ వాగ్మరే, భీమ్ ఆర్మీ ఖానాపూర్ అధ్యక్షుడు సందీప్ పరత్వగ్, ఉత్తం  సూర్యవంశీ, రాజవర్ధన్ మస్కె జితేందర్ సొంకాంబ్లే సునిల్ కాంబ్లే శివాజీ వావల్కర్, లక్షిమన్ కాంబ్లే,కాంగ్రెస్ మండల అధ్యక్షులు ముఖడే ఉత్తం జితేందర్, సొంకాంబ్లే కాంగ్రెస్ టౌన్ అధ్యక్షుడు జహీర్ ఎండి,మసూద్ నగోరావు, సోమేరే ఆకాష్ వాగ్మరే,  తదితరులు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *