ట్రాఫిక్ రూల్స్ కఠినతరం

సిరా న్యూస్,విశాఖపట్నం;
విశాఖలో ట్రాఫిక్ రూల్స్ కఠినతరం కానున్నాయి. సీపీ శంఖబ్రత బాగ్చి విశాఖ ట్రాఫిక్ను గాడిలో పెట్టేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా ద్విచక్రవాహనాలపై వెనుక కూర్చున్నవారు సైతం హెల్మెట్ ధరిం చాలని, లేకుంటే 1035 జరిమానా విధిస్తామని ఏడీసీపీ శ్రీనివాసరావు మీడియా సమావేశంలో వెల్లడించా రు. 44 జంక్షన్లలో పబ్లిక్ అడ్రసింగ్ సిస్టంల ద్వారా అవగాహన కార్యక్ర మాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *