పది మంది అరెస్టు
సిరా న్యూస్,రాచకొండ;
రంగారెడ్డి ఙల్లా అబ్దుల్లాపూర్ మెట్టు వద్ద విజయవాడ జతీయ రహదారి పై ట్రావెల్స్ బస్సుల పై ఎక్సైజ్ అధికారులు దాడులు జరిపారు. మూడు బస్సుల్లో గంజాయి భారీగా పట్టుపడింది. గంజాయి తరలిస్తున్న 10మందిని అదుపులోకి తీసుకున్నారు. గంజాయి స్మగ్లర్లు ఏజెన్సి ఏరియాల నుండి బస్సుల ద్వారా నగరానికి గంజాయి తరలిస్తున్నారు.