అమరావతి నుoచి తిరుమల వరకు పాదయాత్ర

రాజధాని రైతులు
సిరా న్యూస్,అమరావతి;
అమరావతినుంచి తిరుమల వరకు పాదయాత్ర చేస్తున్న రాజధాని రైతులు నేడు అలిపిరికి చేరుకున్నారు. సైకో పాలన పోతే తిరుమల కొండకు వస్తామని మొక్కుకుననామని వారు తెలిపారు. అమరావతి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం వరకు కాలినడకతో వచ్చి ముక్కు తీర్చుకుంటామని వెంకన్న సాక్షిగా శభదం చేశారు. శనివారం నాడు రైతులు మొక్కు తీర్చుకున్నారు. బాబు పాలనలో రాష్ట్ర అభివృద్ధి, మా భవిష్యత ,మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని రైతులు అన్నారు.
===================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *